SKLM: జిల్లాలో సోమవారం ఆఫ్ షోర్ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. సీపీఐ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకటరమణ మాట్లాడుతూ ఆఫ్ షోర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుమారు 18 ఏళ్లుగా ప్రాజెక్ట్ పనులు నత్త నడకన సాగుతున్నాయని అన్నారు.