SRPT: యుద్దోన్మాదంతో ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేస్తు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలో శ్రీలక్ష్మీ ఫంక్షన్హాల్ల్లో ఆపార్టీ సూర్యాపేట నియోజకవర్గస్థాయి పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.