CTR: ట్రాఫిక్ నిబంధనలు ప్రజలు కచ్చితంగా పాటించాలని పుంగనూరు సీఐ సుబ్బరాయుడు సూచించారు. సోమవారం పట్టణంలో ట్రాఫిక్ను పరిశీలించారు. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలపకూడదని వాహనదారులకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని ఆయన సూచించారు.