KMR: ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజమని సదాశివనగర్ ఎస్ఐ రంజిత్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఐదేళ్లుగా విధులు నిర్వర్తించి, సాధారణ బదిలీలలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయిన సిబ్బందిని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం సన్మానించారు. అంకితభావంతో పని చేసిన వారి సేవలు మరువలేనివన్నారు.