NLR: నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలో ఇవాళ సాయంత్రం మిస్టర్ సింహాపురి స్టీల్మెన్ బాడీ బిల్డింగ్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నట్లు జిల్లా బాడీ బిల్డింగ్ సెక్రెటరీ జగన్ తెలిపారు. 150 మంది క్రీడాకారులు 10 విభాగాలలో పోటీపడతారన్నారు. ప్రతి రౌండ్లో ఐదు బహుమతులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.