GDWL: అలంపూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అయిజ మార్కెట్ యార్డును ప్రత్యేక మార్కెట్ యార్డుగా గుర్తించాలని మాజీ ఎమ్మేల్యే సంపత్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో కమిషన్ ఛైర్మన్ను కలిశారు. దీంతో అయిజ, వడ్డేపల్లి, రాజోలి, తదితర మండలాలకు చెందిన రైతులు ధాన్యం విక్రయానికి అలంపూర్ వెళ్లేందుకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.