NDL: పాణ్యం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పాణ్యం సమీపంలో ఉన్న సుగాలి మెట్ట వద్ద ట్రాక్టరు బైక్ ఢీకొన్నాయి. ట్రాక్టరు బైక్ ఢీకొన్న ఘటనలో గురువారం ఒకరు మృతి చెందారు. పాణ్యం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని యొక్క వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.