పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కొమరాడ మండలంలో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు స్దానిక MPDO మళల్లికార్దునరావు మాట్లాడుతూ.. కలెక్టర్ జడ్పీ ఉన్నత పాఠశాలల తనిఖీ చేస్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులంతా సమీక్ష సమావేశానికి హాజరుకావాలన్నారు.