SKLM: శాలిహుండం లక్ష్మీనరసింహ స్వామి యాత్ర సందర్భంగా వంశ ధార నదిలో శనివారం ఉదయం నుంచి చక్రతీర్ధ స్నానం, కొండపైన దర్శనాలు ఉండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.