KDP: లంకమల అభయారణ్యంలో 7వ శతాబ్దపు నాటి శిల్ప రేఖలు తాజాగా బయటపడ్డాయి. సిద్ధవటం రేంజ్లోని చాకిరేవు ప్రాంతంలో పురాతన శిల్ప రేఖలు బయటపడ్డాయి. నాటి సైవులు పూజించే 2,3,1 పాదాలు కలిగి శివుని పాదరేఖా చిత్రాలు సైవులు శత్రువుల కోసం వినియోగించే త్రిశూలం,(ఉత్పత్తి పిడుగు )ఆయుధం శిల్ప రేఖ చిత్రాలు కనిపించాయి.