ప్రకాశం: చీరాల గడియారస్థంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఏర్పాటుకు సోమవారం మాజీమంత్రి పాలేటి రామారావు, మున్సిపల్ ఇంఛార్జ్ ఛైర్మన్ బోనిగల జైసన్ బాబుల ఆధ్వర్యంలో విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశం ఆమోదంతో శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.