CTR: చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన దుల ప్రజా ఫిర్యాపరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు వచ్చినట్లు చిత్తూరు కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.