ASR: మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉద్రిక్త చేస్తామని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సరియ వలస గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ గిరిజనులతో సోమవారం ఆందోళన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2024లో నిర్మించిన బోరు అసంపూర్తిగా వదిలేసారని, దీంతో మంచినీరు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.