AP బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని సోనూసూద్ చెప్పారు. ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోసం రాష్ట్రానికి అంబులెన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు. నాలుగు అంబులెన్సులు ఇవ్వడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దీంతో మారుమూల గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలకు బలం చేకూర్చినట్లు అయిందన్నారు. సోనూసూద్ను కలుసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.