సత్యసాయి: టీడీపీ కార్యాలయంలో శుక్రవారం దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 21వ వర్ధంతి వేడుకలకు పెనుగొండ పట్టణంలో పరిటాల విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తామని వెల్లడించారు.