సత్యసాయి: నల్లచేరువు మండలంలోని ఇందుకురివారిపల్లి, దేవరింటిపల్లి గ్రామాల్లో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు నట్టాల నివారణ, గర్భకోశ వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ మల్లికార్జున, ఇస్మాయిల్ AHAS దశరథ్, మమత, రాహుల్ ,భవ్య, గంగులప్ప, రాజేశ్వరి, సరోజ, రంగయ్య గోపాలమిత్రలు పాల్గొన్నారు.