నిర్మల్: జిల్లా కుబీర్ మండలంలోని పల్సీ, కుబీర్, చొండీ, జుండా, పార్డీ బీ, భైంసా మండలంలోని మాహాగం గ్రామంలో ఇటీవలే మృతి చెందిన పలు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధులగా అండగా ఉంటామన్నారు.