కృష్ణా: ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఒక రోజులో ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్న సమస్యల పరిష్కరించడం సాధ్యం కాదని, ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. చంద్రన్న గ్రామం కాలనీలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.