PPM : ప్రతి కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారి గంగాధర్ రావుఅన్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ దళారులు మాటలు విని మోసపోవద్దని, రైతులకు హితవు పలికారు. నేరుగా రైతు లు ప్రత్తి కేంద్రంలకు వచ్చి విక్రయించాలని రైతులను కోరారు.