కడప: వేంపల్లి పట్టణంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి ఎన్నికల విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నోటీసులు అందజేశారు.