SKLM: కోటబొమ్మాలి మండలం కిస్టుపురం ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ ప్రతాప్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తరిఫీది ఇవ్వాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న సామర్థ్యాన్ని చూసి సంతృప్తికరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.