ప్రకాశం: పొదిలి పట్టణంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. సమర్థవంతమైన నాయకత్వం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించారు.