PLD: రాష్ట్రాన్ని గత పాలకులు రాతియుగంగా చేశారని కానీ నేడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని స్వర్ణ యుగంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం కారంపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను విడుదల చేశారు.