SKLM: శనగ కొనుగోళ్ల పెంపుపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 94,500 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు లక్ష్యం ఉండగా, పెరిగిన ఉత్పత్తి దృష్ట్యా దానిని 4,57,365 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు. రైతులు నష్టపోకుండా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు.