వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం.
భాగ్య నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పది బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
తుల ఉమతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. తమ పార్టీలో చేరాలని రెండు పార్టీల నేతలు కోరారు. ఏ పార్టీలో చేరే విషయంపై ఉమ స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాల్లోకి రాకుండా మోడీ, రాహుల్ గాంధీ కలిసి అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేయొద్దని.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య యువతులకు సూచించారు.
తెలంగాణలో ఇకపై వార్తా సంస్థల్లో రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని సీఈవో స్పష్టంచేశారు. నేతలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రధాని మోడీ సభలో ఓ యువతి కలకలం రేపింది. విద్యుత్ స్తంభం పైకి ఎక్కింది. దీంతో మోడీ కలుగజేసుకొని.. కిందకి దిగాలని పదే పదే కోరారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డ బాలరాజుకు అచ్చంపేటలో చికిత్స అందజేసి.. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.
బీజేపీ సీఎం అభ్యర్థిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థి అవుతారని.. క్యాండెట్ను హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తానని ప్రధాని మోడీ ప్రకటన చేశారు. మీ బాధలు తనకు తెలుసు అని.. న్యాయం చేస్తామని మాదిగలకు భరోసానిచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటే మరిచారని ప్రధాని మోడీ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు.
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అన్ని పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.