SRPT: నూతనకల్ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమ్ము వెంకన్న అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. తుంగతుర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వారి పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.