NRML: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజి కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.