BHNG: పాపులేషన్ ఎడ్యుకేషన్ సెల్ ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీలలో చౌటుప్పల్ మండలం జడ్పీహెచ్ఎస్ ఆరెగూడెంనకు చెందిన విద్యార్థినిలు బుధవారం ప్రథమ బహుమతి పొంది జిల్లా ఖ్యాతిని చాటారు. ఇట్టి బృందం తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయికి ఎంపిక కాబడినది.