MNCL: బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల విద్యుత్ వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఉంటే ఈనెల 14న నిర్వహించనున్న విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పరిష్కరించుకోవాలని ADE రాజశేఖర్ సోమవారం సూచించారు. కాల్టెక్స్ వద్ద పరిష్కార వేదిక ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉ:10:30 నుంచి మ:1 గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో వినియోగదారులు పాల్గొనాలన్నారు.