• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పార్టీలు లేకుండా చేయాలనుకుంటే.. కేసీఆర్‌కు వరుస పరీక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, అందులో పదహారు మందిని నాటి వైయస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకున్నప్పుడు కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదే మార్గంలో నడు...

December 27, 2022 / 01:29 PM IST

అయిదు తరాలుగా మా వారికి అండగా కాపులు: అమర్నాథ్

ఉత్తరాంధ్ర కాపులు అందరూ తూర్పు కాపులని, ఇందుకు అనుగుణంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన తూర్పు కాపు సంక్షేమ సంఘం వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుల ధృవీకరణలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అయిదు తరాలుగా తమ కుటుంబానికి కాపులు అండగా ఉన్నారని, వారి సంక్షేమానికి అన్ని రకాలుగా స...

December 27, 2022 / 01:03 PM IST

రాహుల్ గాంధీ జోడో యాత్రలో కమల్ హాసన్…!

రాహుల్ గాంధీ జోడో యాత్ర నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన యాత్ర దేశ రాజధాని ఢిల్లీలో సాగుతోంది. కాగా… రాహుల్ జోడో యాత్రకు కమల్ హాసన్ సంఘీభావం తెలిపారు. రాహుల్ గాంధీ తో కలిసి  కమల్ హాసన్ కూడా ఈ జోడో యాత్రలో నడవడం విశేషం. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ప్రారంభమైన యాత్ర సాయంత్రం 4.30 గంటలకు ఎర్రకోట వద్ద ముగిసింది. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కమల్‌ […]

December 24, 2022 / 10:59 PM IST

ఎన్టీఆర్ కి వెన్నుపోటు…. వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్…!

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారంటూ ఆయన చేసిన కామెంట్స్… తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాజకీయాలలో కొత్త ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్  అని కొనియాడారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతన...

December 24, 2022 / 10:55 PM IST

శత్రుచర్లకు చంద్రబాబు వార్నింగ్…!

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు. కాగా… ఈ పర్యటనలో భాగంగా..బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్లపై చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. సీరియస్ వార్నింగ్  ఇచ్చారని సమాచారం. మాజీ ఎంపిపి దత్తి లక్ష్మణరావు ను సస్పెండ్ చేశానని చ...

December 24, 2022 / 10:59 PM IST

టీడీపీలో సీటు ఖాయం చేసుకున్న డీఎల్ రవీంద్రారెడ్డి..?

డీఎల్ రవీంద్రారెడ్డి… ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆయన టీడీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ ఆయనకు ఎంపీ సీటు కూడా ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీని వదిలి… ప్రతిపక్ష పార్టీలోకి ఎవరూ రావాలని అనుకోరు. కానీ.. డీఎల్ మాత్రం… సొంత పార్టీ పై విమర్శలు చేస్తూ… పక్క పార్ట...

December 24, 2022 / 07:17 PM IST

మంచు తుఫానుతో అమెరికా గజగజ

అమెరికా మంచు తుఫానుతో వణికిపోతోంది. ఈ చలికాలంలో భారీగా కురుస్తున్న మంచుకు తోడు గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి పడిపోయాయి. అమెరికాలో 200 మిలియన్లకు (20 కోట్లు) పైగా అమెరికన్లపై ఈ మంచు తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. 1.5 మిలియన్లకు పైగా ప్రజలు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. శుక్రవారం వేలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్ నుండి క్యూబెక్ వరకు 3200 కిలో మీ...

December 24, 2022 / 06:51 PM IST

అయ్యప్ప భక్తుల వాహనానికి ప్రమాదం.. 8మంది మృతి…!

కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న వాహనికి ప్రమాదం జరిగింది. కారు ఇడుక్కి జిల్లాలోని కుమలి ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి గురైన కారులో చిన్నారి సహా మొత్తం 10 మంది ఉన్న...

December 24, 2022 / 06:45 PM IST

అందరి మద్దతు: విశాఖ నుండి అందుకే ఇండిపెండెంట్‌గా జేడీ లక్ష్మీనారాయణ!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే వచ్చేసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది. లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారని, అది కూడా ...

December 24, 2022 / 06:37 PM IST

ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు…!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఇప్పటి వరకు సింధు… తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన ఆటతో… దేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలను తీసుకువచ్చింది.  కాగా…. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ.. ప్రశంసలను దక్కించుకుంటున్న సింధు సంపాదనలో దూసుకెళుతోందని ఫోర్బ్స్-2022 జాబితా చూస్తే అర్థమవుతుంది. ప్రతి యేటా మాదిరిగానే ఫోర్బ్స్ ఈ ఏడాది అత్యధిక మొత్...

December 24, 2022 / 06:32 PM IST

ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బదల్‌పూర్ సరిహద్దు నుండి దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ఎర్రకోటకు చేరుకుంటుంది. ఉదయం గం.10.30 సమయానికి జైదేవ్ ఆశ్రమానికి చేరుతుంది. ఢిల్లీలోకి ప్రవేశించే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ వెంట పార్టీ సీనియర్లు పవన్ ఖేరా, భూపేందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు ...

December 24, 2022 / 06:26 PM IST

వారిపై దిగ్విజయ్‌కి క్లారిటీ! రేవంత్ పదవి సేఫ్, సీనియర్ల ఆశలు అడియాసలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను పరిష్కరించేందుకు వచ్చిన ఆ పార్టీ ముఖ్య నేత దిగ్విజయ్ సింగ్‌కు సీనియర్లపై ఓ క్లార్టీ వచ్చిందా? పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉంటారు, వెళ్లేవారు వెళ్తారని భావిస్తున్నారా? అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై ఇప్పటికే పలువురు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఆయన రేవంత్‌కు అనుకూలం...

December 24, 2022 / 06:20 PM IST

ఈ భార్య కాకపోతే… ఆ భార్య అని నేను అనడం లేదు.. జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ప్రస్తుతం జగన్… కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కమలాపురం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ ఈ పార్టీ కాకపోతే మరో పార...

December 23, 2022 / 11:17 PM IST

ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య… మూడో పెళ్లి… ఫోటోలు వైరల్..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్… మూడో వివాహం చేసుకున్నారు. వయసులో తనకన్నా 13ఏళ్లు చిన్నవాడు అయిన మిర్జా బిలాల్ అనే యువకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. అతను యాక్టర్, మోడల్ కావడం గమనార్హం.  తమ పెళ్లి ఫోటోలను రేహమ్ ఖాన్…. సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెహమ్ ఖాన్ భర్త మీర్జా బిలాల్ పాకిస్తాన్ మూలానికి చెందినవాడు. కానీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. మీర్జా బ...

December 23, 2022 / 11:06 PM IST

గోషా మహల్ లో కుంగిన రోడ్డు… వణికిపోయిన ప్రజలు..!

హైదరాబాద్ నగరంలోని గోషా మహల్ లో జరిగిన ఓ సంఘటన స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. గోషామహల్ లో రోడ్డు ఒక్కసారిగా లోపలికి కుంగిపోయింది. ఒక్కసారిగా భూకంపం సంభవించిందేమోనని స్థానికులు భయపడిపోయారు. కానీ….  చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయిన నేపథ్యంలో రోడ్డు కూడా కుంగిపోయింది. ఈ క్రమంలో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో ఏర్పాటు చేసిన మ...

December 23, 2022 / 08:27 PM IST