యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) గొప్ప నటుడే కాదు.. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. నందమూరి(Nandamuri) వారసుడు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానుల(Fans)ను సంపాదించుకున్నాడు.
Dharani:ధరణితో భూసమస్యలకు చెల్లుచీటీ.. రైతులు ఏ అధికారి దగ్గరకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకుంటారు’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కానీ పరిస్థితి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది.
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP)ల మధ్య పొత్తు ఉంటుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో శనివారం సాయంత్రం అమిత్ షా, జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. జూన్ 11న జరగనున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్(Telangana Group 1 Exam prelims) హాల్ టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.
Blood Donation: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాజంలో ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తూ సంఘ్ వాలంటీర్లు కూడా గాయపడిన వారికి సహాయం చేయడానికి భారీగా ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.
సాధారణంగా అనేక మంది ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అధిక కెఫీన్ ఆధారిత పానీయాలు(tea and coffee) స్వీకరిస్తారు. అయితే అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
సుమతి పాత్రలో అనసూయ నటించిన సినిమా 'విమానం'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో 'విమానం' విడుదల కానుంది. 'విమానం' సినిమాలో అనసూయది వేశ్య పాత్ర. 'విమానం'లో అనసూయను ప్రేమించే యువకుడిగా, చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో రాహుల్ నటించారు. ప్రస్తుతం టీవీ షోలకు అనసూయ దూరంగా ఉంటున్నారు.
అవినాష్(Avinash Reddy)కు షరతులతో కూడి బెయిల్ను ధర్మాసనం ఇచ్చింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు ఆయన కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) 'గుంటూరు కారం' చిత్రం(Guntur karam Movie)లోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు గెటప్లో కోహ్లీ పిక్ (Kohli Pic)ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్ పోస్ట్ చేసింది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్లలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఒకటి. రామానాయుడు ఉన్నంత కాలం ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వరుస సినిమాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ పరిస్థితి.. సినిమాలు నిర్మిస్తోందా? లేదా? అనేలా ఉంది. ఇక ఇప్పుడు అహింస కలెక్షన్స్ చూస్తే.. ఈ దెబ్బకు సురేష్ బాబు సినిమాలు తీయడం పూర్తిగా మానేస్తాడా? అనే డౌట్స్ వస్తున్నాయి.
హాట్ యాంకర్ అనసూయ గురించి అందిరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా గ్లామర్ విషయంలో అనసూయ తగ్గేదేలే అంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతునే ఉంటుంది. తాజాగా ఫారిన్ వీధుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో పొట్టి నిక్కర్లో సందడి చేస్తోంది అనసూయ.
కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేస్తుంటాయి. ఇప్పటికే కాంతార, లవ్ టుడే లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక పోయిన వారం రిలీజ్ అయిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 కూడా అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకుపోతోంది.