పవన్ కళ్యాణ్ వారాహి వాహనం గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. బస్సు యాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా వారాహి వాహనంలో పవన్ యాత్ర చేయనున్నారు. దాని కోసమే వారాహి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇటీవల కొండగట్టు వెళ్లి అక్కడ అంజన్న స్వామి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత.. అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తను పెట్టిన ఆ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నువ్వంటే ఇష్టం.. అంటూ సమంత చెప్పుకొచ్చిన మాటలు ఎవరికోసం అంటారా?
ఈరోజుల్లో డ్రోన్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డ్రోన్స్ తోనే లాంగ్ షాట్ వీడియోలు తీస్తుంటారు. ఆకాశం నుంచి కిందికి ఏవైనా వీడియోలు తీయాలన్నా డ్రోన్స్ వాడాల్సిందే. చాలా సినిమాలోనూ డ్రోన్ షాట్స్ ఉపయోగిస్తారు
వడాపావ్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ తెలిసి.. దాన్ని టేస్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ వడాపావ్ ఇప్పుడు దొరుకుతోంది. అయితే.. వడాపావ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్ విచ్ లలో వడాపావ్ కు చోటు దక్కింది
మార్టిన్ కూడా పుష్ప పాటలతో స్టేజ్ ను ఉర్రూతలూగించాడు. ఈ ఈవెంట్ కు చాలామంది సినీ అభిమానులు హాజరయ్యారు. ఈసందర్భంగా అల్లు అర్జున్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసందర్భంగా ఈవెంట్ లో అల్లు అర్జున్
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revath reddy) సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు (Harishrao) శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు పనులు అడుగు ముందుకు పడలేదన్న రైతులు రేవంత్ వద్ద వాపోయారు.
మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ 4 (Bigboss4) కంటెస్టెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమైన వ్యక్తి గంగవ్వ (Gangavva). యూట్యూబ్ (youtube) వీడియోలలో తన సహజ నటనతో ఆవిడ రెండు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీగా మారిన గంగవ్వ ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం (LB Stadium) వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ రెండు మ్యాచ్లను ఆడింది. తాను ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ (Hyderabad) గడ్డపై చివరిసారి రాకెట్ పట్టి బరిలోకి దిగింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో సానియా..తన డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహన్ బోపన్న, (Rohan Bopanna) ఇవాన్ డోడింగ్ తో మిక్స్డ్ డబుల్స్ లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడి వీడ్కోలు పలి...
మంచు మనోజ్(Manchu Manoj) , భూమా మౌనిక రెడ్డిలు వివాహం (marriage)చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి (Manchu Lakshmi) అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తెలంగాణలోని (Telangana) అబ్దుల్లాపూర్మేట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.యూట్యూబ్లో క్రైమ్ సీన్లు చూసి హరిహర కృష్ణ (Harihara Krishna) తన స్నేహితున్ని హత్య చేసినట్లు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇప్పటికీ తాను స్నేహితుడిని హత్య చేశాననే బాధ నిందితుడిలో ఏ మాత్రం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
వరలక్ష్మి శరత్కుమార్ పుట్టినరోజు సందర్భంగా తాను ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శబరి మేకింగ్ వీడియోను ఈ చిత్ర మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కోసం ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కానుంది.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఉత్తరాది వలన కార్మికులపై స్థానికుల దాడి వివాదం ముదురుతోంది. కొన్ని నకిలీ వీడియోలు కూడా వైరల్ కావడంతో ఉత్తరాది కూలీలు (northern laborers )భయాందోళనలకు లోనై సీ ఎం స్టాలిన్ (CM Stalin) స్వయంగా రంగంలోకి దిగారు. ఫేక్ వీడియో వ్యాప్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన సార్ మూవీ(sir movie) 100 కోట్ల(100 crore club) రూపాయల కలెక్షన్లను దాటేసిన్లు ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ నిన్న సాయంత్రం ప్రకటించింది. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ చేశాడు.