• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Ponguleti : ఏకమవుతున్న బీఆర్ఎస్ అసంతృప్తులు..సస్పెన్స్ వీడే చాన్స్..!

బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం(Kothagudem) వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమాను...

April 9, 2023 / 01:45 PM IST

Ajinkya Rahane: 11 ఏళ్ల ధోని రాకార్డు బద్దలు కొట్టిన రహానే

నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ (mumbai indians), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌లో అజింక్య రహానే(Ajinkya Rahane) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. దీంతో CSK మ్యాచ్ గెలవడంతోపాటు 11 ఏళ్ల ధోని రికార్డును సైతం రహానే చేధించాడు.

April 9, 2023 / 01:44 PM IST

Uppal Stadium : ఐపీఎల్ మ్యాచ్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం హైదరాబాద్(Hyderabad)లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions), వాహనాల మళ్లింపు ఉంటాయని రాచకొండ పోలీసులు (Rachakonda Police) తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు.

April 9, 2023 / 01:22 PM IST

taylor swift: 6 ఏళ్ల తర్వాత టేలర్ స్విఫ్ట్, జో ఆల్విన్ బ్రేక్ అప్

ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.

April 9, 2023 / 01:13 PM IST

Metro Rail: ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో కీలక నిర్ణయం.. పెరగనున్న రైళ్ల సంఖ్య

Metro Rail: సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను నేడు పొడిగించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పలువురు అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని నిర్ణయించారు. అభిమానులు సమయానికి స్టేడియంకు చేరుకు...

April 9, 2023 / 12:56 PM IST

Uttam Kumar Reddy : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన చాలా నిరాశపరిచింది: ఉత్తమ్

Uttam Kumar Reddy : ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఇంత ఆలస్యంగా ప్రారంభించి.. మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా ...

April 9, 2023 / 12:45 PM IST

Jr NTR : పార్టీ లేదా పుష్పా.. బన్నీకి ఎన్టీఆర్ ట్వీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి స్నేహం ఉంది. 'బావ... బావ' అని పిలుచుకునే చనువు ఉంది. అది అందరికీ తెలుసు. బావను ఎన్టీఆర్ పార్టీ అడిగితే... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

April 9, 2023 / 12:25 PM IST

Mangoes On EMI: టీవీలు, ఫోన్లే కాదు.. మామిడి పండ్లు ఈఎంఐలో దొరుకుతాయ్​

Mangoes On EMI: ఇప్పటి వరకు మనం ఎలక్ర్టానిక్ వస్తువులు నెలవారీ ఈఎంఐలో తీసుకుని ఉంటాం. మహారాష్ట్రలో ఓ వ్యాపారి వినూత్నంగా మామిడి పండ్లు కూడా ఈఎంఐలో అమ్ముతానని ప్రకటించాడు. వేసవి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను తినాలని చూస్తుంటారు. ఎందుకంటూ మామిడికున్న క్రేజ్ అలాంటిది పైగా అది ‘పండ్లలో రాజు’ . మామిడిలో చాలా రకాలున్నాయి. కొన్ని రకాలు వరల్డ్ ఫేమస్. ఆ కేటగిర...

April 9, 2023 / 12:22 PM IST

బందీపూర్ పార్క్ లో ప్రధాని మోదీ సఫారీ.. వీడియో వైరల్

క‌ర్ణాట‌క‌లో బందీపూర్ (Bandipur) పులుల సంర‌క్ష‌ణ కేంద్రాన్ని ప్రధాని మోదీ (Pm Modi) సంద‌ర్శించారు. 20 కిలోమీట‌ర్ల మేర జంగిల్ స‌ఫారీని చేప‌ట్టారు. టైగ‌ర్ రిజ‌ర్వ్ (Tiger Reserve) పాక్షికంగా చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత మేర మైసూరు (Mysore) జిల్లాలోని హెచ్ డి కోట్ , నంజ‌న్ గూడ తాలూకాల‌లో విస్త‌రించి ఉంది. ఆదివారం తెల్ల‌వారుజామున స‌ఫారీ దుస్తులు, టోపీ ధ‌రించారు. వేట‌కు వెళ్లారు.

April 9, 2023 / 11:52 AM IST

MLA Kethireddy :ఎమ్మెల్యే కేతిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో

MLA Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ మధ్య వివాదంతో మీడియాలో ఇటీవల హాట్ టాపిక్ గా మారారు. అంతకుముందు నుంచే ‘గుడ్ మార్నింగ్’ అంటూ కేతిరెడ్డి నిత్యం జనం మధ్య తిరుగుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటాయి. ధర్మవరం పట్టణం శివానగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించా...

April 9, 2023 / 11:18 AM IST

Tej Pratap Yadav : వారణాసీలో మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చేదు అనుభవం

బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌(Tej Pratap Yadav)కు వారణాసీ(Varanasi)లో చేదు పరాభవం ఎదురైంది. అక్కడి హోటల్‌లో బస చేసిన తేజ్‌ప్రతాప్ బయటకు వెళ్లిన సమయంలో మంత్రి, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లగేజీ(luggage)ని బయటపడేశారు. హోటల్ గదికి చేరుకున్న మంత్రి తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం చూసి షాకయ్యారు. దీనిపై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

April 9, 2023 / 10:36 AM IST

Tenth Paper leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో డిబార్ అయిన విద్యార్థికి హైకోర్టులో ఊరట

Tenth Paper leak: పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్లు జిల్లాలోని కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీక్ అయి వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంలోనే బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేయ్యారు. ఈ ఘటనలో డిబార్ అయిన హరీష్ అనే విద్యార...

April 9, 2023 / 10:29 AM IST

Karnataka: ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న నాయకులు.. ఆటోవాలాల చుట్టే రాజకీయం

Karnataka: కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఓట్లు రాబట్టుకునేందుకు సాధ్యం కాని హామీలను ప్రజలపై గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ రాజకీయాలన్నీ ఇప్పుడు ఆటోవాలాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం అధికార బీజేపీ మొదలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో 7.7 ల...

April 9, 2023 / 09:50 AM IST

AP BJP : అమిత్ షాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi), బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస...

April 9, 2023 / 09:30 AM IST

Covid : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi), కేరళలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కేరళ(Kerala)లో శనివారం ఒక్కరోజే 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం(Ernakulam), తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

April 9, 2023 / 08:58 AM IST