కన్నడ నుంచి ఒక చినుకులా మొదలైన బాక్సాఫీస్ ప్రభంజనం.. పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్లా మారింది. వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం రూ.16 కోట్లకు అటు ఇటు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2(kantara 2) కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప...
సెలబ్రిటీ కపుల్ర రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా మరోసారి మీడియా కంట పడ్డారు. ముంబైలో డిన్నర్ డేట్కు వెళ్లగా.. మీడియా ప్రతినిధులు ఫోటోలు తీశారు.
తమిళనాడులో ఈ సినిమాల వలన ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. థియేటర్ లలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తమిళనాడు సినిమా థియేటర్ యాజమాన్యం సంఘం పేర్కొంది.
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) ఇటీవల తాను యాక్ట్ చేసిన కస్టడీ మూవీ(Custody movie) ప్రమోషన్లలో భాగంగా పలు చోట్ల పాల్గొంది. ఆ క్రమంలో క్లిక్ చేసిన చిత్రాలతోపాటు మరికొన్ని ఫొటోలను కూడా ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు కస్టడీ మూవీలో మరోసారి నాగచైతన్య సరసన యాక్ట్ చేసింది.
అంతిమ తీర్పు(Anthima Theerpu) చిత్రం నుంచి ప్రముఖ సింగర్ మంగ్లీ(mangli) పాడిన టిప్పా టిప్పా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో చూసిన పలువురు సూపర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోను చూసేయండి మరి.
కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయనున్నాడు తారక్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్ 'సలార్' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సెప్డెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 పై పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్(prashanth neel). దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్టీఆర్ 31(ntr 31) స్టార్ క్యాస్టింగ్ గురించి చర్చ జరు...
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. దాంతో ఆదిపురుష్ ట్రైలర్ను మే 9న రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్కు సర్వం సిద్దమైంది. ఈ ట్రైలర్ కోసమే ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ లైన్లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్ట...
ప్రముఖ సింగర్ రక్షిత సురేష్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలియజేశారు.
ముంబయి బ్యూటీ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టాలో ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అద్దానికి నిలబడి ఎద అందాలను చూపిస్తున్న చిత్రాలు మైమరపిస్తున్నాయి. ఆ క్రమంలో పలు రకాలుగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు చిత్రాలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ప్రిటీ, సూపర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం చిచ్చోరో2, హిందీ ఛత్రపతి చిత్రాల్లో యాక్ట్ చేస్త...
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు భైరవ కోన మూవీ' (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది.
టీవీ యాంకర్ వర్షిణిపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు రావొద్దని సూచించారు.
ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు.
సీనియర్ నటి ఖుష్బూ దర్శకుడు సుందర్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్భూ కూతురు అవంతిక ప్రస్తుతం లండన్ లో చదువుకుంటోంది. తాజాగా అవంతిక తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది.
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.