మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సోదాల్లో భాగంగా… ఆయన ఫోన్ ని కూడా…. అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా… జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… గుజరాత్ ఎన్నికల భేరీ మోగడంతో…. ఆయన అందులోనూ పాల్గొనడం విశేషం. ఓ వైపు జోడో యాత్ర చేస్తూనే.. తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. బీజే
ఇండస్ట్రీలో ఓ హీరో నుంచి మరో హీరోకి కథలు మారడం కామన్. ఇప్పుడు కూడా యంగ్ టైగర్తో చేయాలనుకున్న కథ.. రామ్ చరణ్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప్పెన సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. అయినా ఇప్పటి వరకు మరో సినిమా మొదలు పెట్టలేదు దర్శకుడు సానా
బుల్లి తెరను ఏలుతున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై ఈ రేంజ్లో హిట్ కొడతాడని ఎవరు ఊహించి ఉండరు. మాస్ కంటెంట్తో ‘గాలోడు’గా నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సుధీర్ ఫ్యాన్
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి… ఇటీవల హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని… అందుకే ఇలా కాళ్లు మొక్కారంటూ వారత్లు వచ్చాయి. ఒక ప్రభుత్వ అధికా
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది.తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం.. కార్యాలయాల్లో ఈ తెల్లవారు జాము నుంచి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డితో పాటుగా ఆయన సోదరులు, కుమారుడు – అల్లుడి ఇళ్
‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ చూసి.. ఊహించని విధంగా ట్రోల్ చేవారు నెటిజన్స్. ఇదేం గ్రాఫిక్స్.. ప్రభాస్ను యానిమేటేడ్గా చూపించారని అన్నారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదిపురుష్ ఓ యానిమేటేడ్ సినిమా అని తేల్చేశారు. దాంతో ఆదిపురుష్ సినిమాను
సోషల్ మీడియా పుణ్యమా అని.. స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్ ఓ రేంజ్లో ఉంటుంది.. తమ అభిమాన హీరోల గురించి ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియా ట్రెండ్ చేస్తునే ఉంటారు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సోషల
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ నెల 23న సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశ
ప్రశాంత్ కిశోర్…. ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రశాంత్ కిశోర్ ఏ పార్టీకి మద్దతు ఇస్తే…. ఆ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలోనూ బలం గా పేరుకుపోయింది. దీంతో… దేశంలోని చాలా రాష్ట్రా