ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలం పినకడిమిలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తమామలు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇద్దరు తోడికోడళ్లు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
యువతలో పోర్న్ చూసే అలవాటు పెరిగిపోవడంపై మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోర్న్ చూడటం సిగరెట్, మద్యం సేవించే వ్యసనంగా మద్రాసు హైకోర్టు అభివర్ణించింది. వ్యక్తిగత పరికరంలో పిల్లల అశ్లీల చిత్రాలను చూడటం నేరమా కాదా అని కూడా జస్టిస్ ఎన్ ఆనంద
జమ్మూకశ్మీర్లోని పూంచ్లో సైన్యంపై ఉగ్రదాడి జరిగింది. పూంచ్ జిల్లాలోని కృష్ణా లోయలోని ఖనేతర్లో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు.
టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చ
తెలంగాణలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పండుగకు భర్త కొత్త బట్టలు కొనలేదనే కోపంతో భార్య తన ఇద్దరు కూతుళ్లను హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
2023 లాగానే ఈ ఏడాది కూడా భారత స్టాక్ మార్కెట్ పెరుగుదల కొనసాగుతోంది. పెట్టుబడిదారులు వేగంగా డబ్బును సంపాదిస్తున్నారు. దీంతో మార్కెట్ కూడా లాభపడుతోంది. ఈరోజు నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై ఫిగర్ను తాకింది.
సిమ్లాలో శుక్రవారం జరిగిన హిమాచల్ ప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అమ్మాయిలు 21 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవచ్చు.