GNTR: బీజేపీ నాయకులు మాజీ సీఎం జగన్ను దూషించటం, వైసీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయటం చాలా దుర్మార్గమైన చర్య అని తాడేపల్లి పట్టణ వైసీపీ అధ్యక్షుడు వేణుగోపాలస్వామి రెడ్డి అన్నారు. తాడేపల్లి పట్టణ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, వైఫల్యాలు బయటకు రాకుండా ఉండటానికి తిరుపతి లడ్డు కల్తీ అని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు.