మూడు రోజుల పాటు ఏపీ(AP)లోని పలు ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(weather Department) తెలిపింది.
అన్నమయ్య ప్రాజెక్టు(annamayya project) డ్యామ్ బాధితులకు అండగా YCP ప్రభుత్వం ఉంటుందని జనసేన్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నెల రోజుల్లో ఇళ్లను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మీ నిబద్ధతను ఎంత వరకు అమలు చేస్తారో చూస్తామని పవన్ అన్నారు.
మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఓ ఎస్సై మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు పోలీసులకు చెప్పిన తర్వాత తనను అతనితోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని వెల్లడించింది.
కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకనాయకుడిపై ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజం.
నా కష్టం నాది. అందరూ సహకరిస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచా. ఎవరో ఒకరు చేస్తే నేను ఈ స్థాయికి రాలేదు. ఏ రోజు లోపాయికారి ఒప్పందం చేసుకోలేదు. బెట్టింగ్ బంగార్రాజు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఆ పాపం ఎవరిది? ఆ నిందలు ఎవరు మోస్తున్నారు.
ఇంట్లో ఫుడ్ నచ్చడం లేదని హోటల్కి వెళ్తున్నారా..? జర జాగ్రత్త. కొన్ని హోటల్స్ శుచి, శుభ్రత పాటించడం లేదు. రుచి కోసం రంగులు చల్లి, కాచిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిసింది. సో.. ఇంటిపట్టున చక్కని భోజనం ప్రిపేర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సీబీఐ మరోసారి విచారణకు హాజరు కావాలని మరో నోటీసు పంపించింది. హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. విచారణకు హాజరైతే అరెస్ట్ అవుతాననే భయంతో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
AP పాలిసెట్-2023 పరీక్ష ఫలితాలు విడుదల అధికారిక వెబ్సైట్లో ప్రకటించిన అధికారులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాలిసెట్లో 86.35 శాతం ఉత్తీర్ణత అర్హత సాధించిన 1,24,021 మంది విద్యార్థులు మే 10న జరిగిన పరీక్షకు 1,43,592 మంది విద్యార్థులు హాజరవగా 89.56%గా నమోదు కేవలం 10 రోజుల్లో ఫలితాలు ప్రకటించడం విశేషం 15 మంది విద్యార్థులకు 120కి 120 వచ్చినట్లు అధికారుల వెల్లడి పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవే...
విశాఖపట్నం-కాచిగూడ(Mahabubnagar to Visakhapatnam) ఎక్స్ప్రెస్ రైళ్లను మహబూబ్నగర్ స్టేషన్ వరకు పొడిగిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) ప్రకటించింది. 12861 విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్ప్రెస్ మే 20 నుంచి మహబూబ్నగర్ వరకు పొడిగించబడుతుందని తెలిపింది. ఇది విశాఖపట్నం నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు కాచిగూడ చేరుకుని 6.55 గంటలకు బయలుదేరి 9.20 గంటలకు మహబూబ్ ...