• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Chandrababu: మరోసారి చంద్రబాబుకు షాకిచ్చిన హైకోర్టు..నవంబర్ 7కు విచారణ వాయిదా

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, పీటీ వారెంట్‌పై ముందస్తు బెయిల్ విచారణను నవంబర్ 7వ తేదికి వాయిదా వేసింది.

October 18, 2023 / 04:27 PM IST

Dussehra Holidays: ఏపీ దసరా సెలవుల్లో మార్పులు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో దసరా సెలవు రోజును మార్చుతూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి రోజును అక్టోబర్ 24వ తేది మార్చుతూ ఆ రోజున సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి.

October 18, 2023 / 03:51 PM IST

Pawan Kalyan: రైతాంగ సమస్యలపై పోరాడనున్న పవన్..వారాహి ఐదో విడత యాత్రకు సన్నాహాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఐదో విడదతను చేపట్టనున్నారు. ఈసారి యాత్రలో రైతు సమస్యల పరిష్కారం దిశగా పోరాటం సాగించనున్నారు. అలాగే సీఎం జగన్ టార్గెట్‌గా పవన్ ముందుకెళ్లనున్నారు.

October 18, 2023 / 03:21 PM IST

Pendurthi : న్యాయం చేయాలంటూ.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు లాక్ వేసిన మహిళ

న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ తాళం వేసింది

October 18, 2023 / 01:59 PM IST

Nara Bhuvaneswari: కొల్లు రవీంద్రపై పోలీసుల ప్రవర్తన బాధాకరం

టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

October 18, 2023 / 11:54 AM IST

Andhrapradesh: అంబులెన్స్ లేదన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బంది.. బైక్‌పై కొడుకు మృతదేహంతో ఇంటికి!

ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక వారు బైక్‌పై ఇంటికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

October 17, 2023 / 05:38 PM IST

Skill Scamలో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్.. జైలులో ములాఖత్‌ కుదింపు

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇటు జైలులో న్యాయవాదుల ములాఖత్‌ను కూడా జైలు అధికారులు తగ్గించారు.

October 17, 2023 / 05:05 PM IST

Kadapa: 16 కిలోమీటర్ల వరకూ వజ్రాల వేట.. పుష్పగిరి క్షేత్రానికి పోటెత్తిన జనం

పుష్పగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్షేత్రం వద్ద వజ్రాలు దొరికాయనే ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. క్షేత్రం చుట్టూ వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు.

October 17, 2023 / 03:30 PM IST

Bhuvaneshwari : పోలీసుల నోటీసులపై నారా భువనేశ్వరి ఫైర్..అమ్మను కలిస్తే చర్యలా?

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలంతా తమ పిల్లలేనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

October 17, 2023 / 02:39 PM IST

CID కేసులో రామోజీరావు, శైలజా క్వాష్‌ పిటిషన్‌.. హైకోర్టులో విచారణ వాయిదా

మార్గదర్శిలో వాటాలకు సంబంధించిన వివాదంలో సీఐడీ దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలంటూ రామోజీరావు పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది

October 17, 2023 / 02:12 PM IST

Kasu Mahesh Reddy: గురజాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కులం చూసి కాదు.. అభివృద్ధిని చూసి ఓటేయాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

October 17, 2023 / 11:42 AM IST

Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు.

October 16, 2023 / 10:29 PM IST

AP CID: రామోజీరావు, శైలజా కిరణ్‌లపై చీటింగ్ కేసు నమోదు చేసిన సీఐడీ

మార్గదర్శి సంస్థ విషయంలో మరో చీటింగ్ కేసు నమోదైంది. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి తన వాటాను ఆయన కోడలు శైలజా కిరణ్‌‌పై రాయించారని మాజీ షేర్ హోల్డర్ గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు చేశారు.

October 16, 2023 / 09:37 PM IST

Vellampalli Srinivasa Rao: చంద్రబాబు ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు!

అక్రమాలకు, అవినీతికి పాలుపడ్డారు కాబట్టే చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు అంటే ఇష్టం లేదని, ఆయన పోతే పార్టీని లాక్కుందామనే ఆలోచనలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

October 16, 2023 / 07:49 PM IST

Kilaru Rajesh: స్కిల్ స్కామ్ కేసులో ముగిసిన కిలారు రాజేష్ విచారణ.. 25 ప్రశ్నలడిగిన సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు విచారణలో భాగంగా నేడు కిలారు రాజేష్‌ను సీఐడీ అధికారులు విచారించారు. రేపు కూడా విచారణకు హాజరు కావాలని తెలిపారు.

October 19, 2023 / 05:56 PM IST