SKLM: వార్షిక తనిఖీల్లో భాగంగా కోటబొమ్మలి పోలీస్ స్టేషను మంగళవారం విశాఖపట్నం DIG గోపీనాథ్ జట్టి, ఎస్పీ మహేశ్వర రెడ్డి కలసి తనిఖీలు నిర్వహించారు. DIG మహిళా పోలీసులతో మాట్లాడుతూ.. సైబర్ నేరాల పై ప్రజలను అప్రమత్తత చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషను పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.