NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ఆరుగురు లబ్ధిదారులకు TDP నందికొట్కూరు ఇన్ ఛార్జ్ గౌరు వెంకటరెడ్డితో కలిసి పాణ్యం MLA గౌరు చరితా రెడ్డి రూ.4,56,355 చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు పాణ్యం నియోజకవర్గానికి CMRF పథకం కింద ప్రభుత్వం రూ.50,56,339 నిధులు విడుదల చేసినట్లు MLA తెలిపారు. దీంతో CM చంద్రబాబు, MLA గౌరు చరితాకు కృతజ్ఞతలు తెలిపారు.