VZM: గుమ్మలక్ష్మీపురం వైసీపి మండల అధ్యక్షుడిగా కుంబురుకు దీనమయ్యను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారి చేసింది. ఈ సందర్భంగా దీనమయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మూడోసారి మండల అధ్యక్షునిగా నియమించిన అదిష్టానికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.