PLD: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, భారత కోకిల సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా గురువారం నూజెండ్ల మండలం పెద్దవరం పాఠశాలలో సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఆమె జయంతిని భారత దేశంలో మహిళా దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేస్తూ విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు.