CTR: కుప్పంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. కాగా, కొన్ని అనివార్య కారణాల వల్ల 22వ తేదీ జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని స్పష్టం చేశారు. కాగా, వచ్చే సోమవారం యధావిధిగా ఈ కార్యక్రమాన్ని కుప్పంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.