KRNL: కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటుచేసుకుంది. కోడుమూరు పట్టణానికి చెందిన ఆదిశేషులు కనిపించడం లేదని గురువారం నుండి కుటుంబ సభ్యులు గాలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కోడుమూరులో ఉన్న నర్సప్ప బావిలో ఆది శేషులు శవమై తేలడంతో కుటుంబీకులు బోరున విలపించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.