NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడని, రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారని కావలి MLA కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశల రూపకర్తగా, అభివృద్ధి శిల్పిగా టెక్నాలజీ రాష్ట్రానికి పునాది వేసిన నేతగా చంద్రబాబు నిలిచారన్నారు. CMగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా MLA హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు.