ELR:తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో స్వల్ప మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. జెసి ధాత్రి రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం రక్షణకు ఇప్పటికే 2 వేల టార్పాలిన్లు రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 500 టార్పాలిన్లు ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలిపారు.