W.G: జిల్లాలో డిసెంబర్ 14న 24 గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించి 268 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆచంట, వేమవరం గ్రామాలలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్నా సదస్సులను వినియోగించుకోవాలన్నారు.