KDP: సిద్ధవటం మండలం జ్యోతి గొల్లపల్లి ఎస్సీ కాలనీ గ్రామానికి చెందిన పశువుల కాపరి కూరాకు బాబు మంగళవారం ఉదయం పశువుల మేపుకొరకై అటవీ ప్రాంతంలోకి వెళ్లి కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు అడివంతా గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తెలిస్తే తెలపాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.