VZM: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గుర్రం జాషువా జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు చేతుల మీదుగా రచయిత గురు ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ, కోటగిరి నారాయణరావు, కుసుమంచి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.